తొర్రేడు

వికీపీడియా నుండి

తొర్రేడు అనేది తూర్పు గోదావరి జిల్లా గ్రామీణ రాజమండ్రి లోని చిన్న గ్రామం. గోదావరి గట్టున ఉన్నది. రాజమండ్రి పట్టణానికి 5 కి.మీ. దూరంలో, సీతానగర్ వెళ్ళే మార్గంలో ఉన్నది. ఇక్కడి ప్రధానమైన పంటలు - వరి, చెరకు, పుగాకు. కొబ్బరితోటలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. తొర్రేడు, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి (గ్రామీణ) మండలానికి చెందిన గ్రామము

ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి.