గాజులమండ్యం

వికీపీడియా నుండి

గాజులమండ్యం, చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలానికి చెందిన గ్రామము. మండల కేంద్రం నుండి 4 కిమీల దూరంలో ఉంటుంది. తిరుపతి నుండి 14 కిమీల దూరంలో ఉంటుంది. చెన్నై నుండి కల‌కతా వరకు వెల్లే జాతీయ రహదారి పై ఈ గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో ఒక చక్కర కర్మాగారం, చిన్న ఉక్కు కర్మాగారం, మరికొన్ని చిన్న చిన్న కర్మాగాలాలు ఉన్నాయి. వరి ఈ గ్రామం ప్రధాన పంట. ఇది కాక చెరకు, వేరుశనగలు కూడా పండిస్తారు.