Wikipedia:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 24
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- ఐక్యరాజ్యసమితి దినోత్సవం
- 1577: నాలుగో సిక్కు గురువైన గురు రాందాస్ అమృత్సర్ నగరాన్ని స్థాపించాడు.
- 1851: కలకత్తా, డైమండ్ హార్బర్ ల మధ్య భారత దేశపు మొదటి టెలిగ్రాఫ్ లైను ప్రారంభమయింది.