శ్రీరంగ దేవ రాయలు

వికీపీడియా నుండి

విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు
మొదటి బుక్క రాయలు
రెండవ హరిహర రాయలు
విరూపాక్ష రాయలు
రెండవ బుక్క రాయలు
మొదటి దేవరాయలు
రామచంద్ర రాయలు
వీర విజయ బుక్క రాయలు
రెండవ దేవ రాయలు
మల్లికార్జున రాయలు
రెండవ విరూపాక్ష రాయలు
ప్రౌఢరాయలు
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు
తిమ్మ భూపాలుడు
రెండవ నరసింహ రాయలు
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు
వీరనరసింహ రాయలు
శ్రీ కృష్ణదేవ రాయలు
అచ్యుత దేవ రాయలు
సదాశివ రాయలు
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు
తిరుమల దేవ రాయలు
శ్రీరంగ దేవ రాయలు
రామ రాజు
వేంకటపతి దేవ రాయలు
శ్రీరంగ రాయలు
వేంకటపతి రాయలు
శ్రీ రంగ రాయలు 2
వేంకట పతి రాయలు

శ్రీరంగ రాయలు తిరుమల రాయలు గారి రెండవ కుమారుడు.

ఇతను గోల్కొండ నవాబు అయిన ఇబ్రహీం కుతుబ్ షా తో మంచి స్నేహం చేసినాడు.

1576లో అలీ ఆదిల్షా పెనుగొండపైకి దండయాత్రకు వచ్చి కొంత రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, అంతే కాకుండా రాజును బంధీ చేసుకోని వెళ్ళినాడు। తరువాత సామంతులు కూడా స్వతంత్రులు అవ్వ ప్రయత్నించినారు.

1577లో రాజు చెర నుండి బయటకి వచ్చి, మరళా సామంతులందరినుండీ కప్పాలు వసూలు చేసెను. సైన్యాన్ని వృద్ది పరచినాడు.

1578లో బీజాపూరు సేనలు మరళా యుద్దానికి పెనుగొండపైకి వచ్చినాయి. కానీ అపజయంతో తీరని నష్టంతో వెనుతిరిగినాయి. ఈ యుద్దముగ పెనుగొండ సేనాని జగదేవరాయడు చక్కని వ్యూహంతో ఘోరమైన యుద్దం చేసెను.

1578లోనే ఇబ్రహీం కుతుబ్ షా ఆక్రమించిన అహోబిళం ప్రాంతాన్ని శఠగోపస్వామి అర్దింపుపై రాజు సోదరులు సైన్య సమేతంగా వెళ్ళి విముక్తం చేసెను.

1579లో గోల్కొండ సుల్తానులతో యుద్దమున చాలా వరకూ భూభాగాన్ని కోల్పోయినారు.



విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము


ఇంతకు ముందు ఉన్నవారు:
తిరుమల దేవ రాయలు
విజయనగర సామ్రాజ్యము
1572 — 1586
తరువాత వచ్చినవారు:
రామ రాజు
ఇతర భాషలు