ఘటికాచల మహాత్మ్యము

వికీపీడియా నుండి

విషయ సూచిక

[మార్చు] ఘటికాచల మహాత్మ్యము

[మార్చు] రచయత

తెనాలి రామలింగడు

[మార్చు] విశేషాలు

ఘటికాచలము 108 దివ్య తిరుపతులలో ఒక్కటి. ఇక్కడి దైవము లక్ష్మీ నరసింహస్వామి. ఈ గ్రంధము నందు మొత్తము 475 గద్య పద్యాలు కలవు. బహుశా ఇది తెనాలి చివరి రచన అయి ఉండవచ్చు.

[మార్చు] అంకితము

దీనిని మహారాష్టృడైన ఖండోజీ వారికి అంకితమిచ్చినాడు