ద్వాపరయుగము

వికీపీడియా నుండి

వేదాల ననుసరించి యుగాలు నాలుగు,

  1. సత్యయుగము
  2. త్రేతాయుగము
  3. ద్వాపరయుగము
  4. కలియుగము

అందు ద్వాపర యుగము మూడవది, ఇందు భగవంతుడు శ్రీ కృష్ణుడు గా అవతరించారు. దీని కాల పరిమాణము 42000 * 2 = 84000 అనగా ఎనభై నాలుగు వేల సంవత్సరములు. చివరి ద్వాపర యుగము ముగిసి సుమారుగా ఐదు వేల సంవత్సరములు అయినది. ఇందు ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది.


ఇవి కూడా చూడండి