Wikipedia:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 15
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1918: షిర్డీ సాయిబాబా మరణం.
- 1931: తమిళనాడు లోని రామేశ్వరం లో ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ జననం.
- 1992: ఎయిర్ ఇండియా విమానం - కనిష్క పేల్చివేతకు సూత్రధారి తల్వీందర్ సింగ్ పర్మార్ ను భద్రతా దళాలు పంజాబులో కాల్చి చంపాయి.
- 1997: ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను రచయిత్రి అరుంధతి రాయ్ కు బుకర్ ప్రైజ్ వచ్చింది.