త్రేతాయుగము

వికీపీడియా నుండి

వేదాల ననుసరించి యుగాలు నాలుగు,

  1. సత్యయుగము
  2. త్రేతా యుగము
  3. ద్వాపరయుగము
  4. కలియుగము

అందు త్రేతా యుగము రెండవది, ఇందు భగవంతుడుశ్రీ రామ చంద్రుడై అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసినాడు. ఈ యుగము పరిణామము 42000 * 3 = 126000 అనగా ఒక లక్షా ఇరవై ఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.


ఇవి కూడా చూడండి