దంతన్‌పల్లి

వికీపీడియా నుండి

దంతన్‌పల్లి, అదిలాబాదు జిల్లా, ఉట్నూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం మండల కేంద్రానికి సుమారు 8కీమీల దూరంలో ఉంటుంది. ఈ గ్రామ జనాభా సుమారు 2000 వరకూ ఉంటుంది. ఈ గ్రామంలో ఉన్న నారసింహస్వామి దేవాలయం దాదాపు 100-200 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. ఒకప్పుడు ఇక్క ఆదివాసీలయిన గోండ్లు, కొళంలు మాత్రమే ఉండేవారు, తరువాత గోదావరి నది దక్షిన భాగం నుండి కొంతమంది వలసరావడం వలన ఇక్కడ నాగరికులు ఎక్కువయ్యారు.

[మార్చు] గ్రామ ప్రముఖులు

  • శ్రీ కళ్ళెం లక్ష్మా రెడ్డి