దాశరథి రంగాచార్య

వికీపీడియా నుండి

దాశరధి రంగాచార్యులు ఖమ్మం జిల్లాలోని గార్ల లో జన్మించినారు. నిజామునకు వ్యతిరేకంగా పోరాటంచేసిన కవి, యోధుడు. నిజామాబాదు జిల్లాలో ఉన్నప్పుడు

"ఓ నిజాము పిశాచమా కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని 
తీగలను తెంచి అగ్నిలో దింపినావు 
నా తెలంగాణ కోటి రత్నాల వీణ" 

అని రాసినారు. ఇది చాలా ప్రాచుర్యము పొందినది. వీరి రచనలు వేదం, జీవన నాదం, మోదుగు పూలు