తెలుగు లిపి

వికీపీడియా నుండి

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాషనుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి.

తెలుగు లిపి పరిణామము
తెలుగు లిపి పరిణామము
మౌర్యుల  కాలమునుండి రాయల యుగము దాకా
మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా
3వ శతాబ్దము ఇక్ష్వాకులనాటి శాసనము
3వ శతాబ్దము ఇక్ష్వాకులనాటి శాసనము
1410లో శ్రీనాధకవి కాలమునాటి శాసనము
1410లో శ్రీనాధకవి కాలమునాటి శాసనము
1747 నాటి క్రైస్తవ రచన
1747 నాటి క్రైస్తవ రచన
1817లో బ్రౌను దొర వెలువరచిన తెలుగు పుస్తకము
1817లో బ్రౌను దొర వెలువరచిన తెలుగు పుస్తకము




[మార్చు] మూలాలు

  • ఇవల్యూషన్ ఆఫ్ తెలుగు కారక్టర్ గ్రాఫ్స్ లో చెప్పిన మరిన్ని వనరులు:
    • తిరుమల రామచంద్ర (1916-1997). "మన లిపి పుట్టు పూర్వోత్తరాలు"
    • పంచాగ్నుల ఆదినారయన శాస్త్రి (1890-1951). "ఆంధ్ర లిపి పరిణామం"
    • ఏటుకూరు బలరామ మూర్తి, 1953, "ఆంధ్ర సంక్షిప్త చరిత్ర," ప్రచురణ: విశాలాంధ్ర.